ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాల్సి వస్తుందా?

పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు కూడా అదే వాదన చేస్తున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం పాటించాలని, అందువల్ల రెండు ప్రాంతాలవారికి కూడా ఒకే ప్రశ్న పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక ప్రాంతంలో పరీక్షను రద్దు చేయడం, మరో ప్రాంతంలో రద్దు చేయకపోవడం కుదరదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాల్సిందేనని అంటున్నారు. తాము న్యాయవాదులను కూడా సంప్రదించామని వారు చెబుతున్నారు. మొత్తం మీద, గ్రూప్ వన్ పరీక్షపై నీలినీడలు అలుముకున్నాయి. పరీక్షను పూర్తిగా రద్దు చేయాలా, కొన్ని సెంటర్లలోని తిరిగి నిర్వహించాలా అనేది సందేహంగానే ఉంటుంది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications