నాగార్జునరెడ్డి బాటలో మరో హైకోర్టు జడ్జి నూతి రామ్మోహనరావు

కాగా ఏలూరు బార్ అసోసియేషన్ ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. పవిత్రమైన న్యాయస్థానం, అందులోనూ హైకోర్టులో న్యాయవాదులు చేస్తున్న నిరసనలు, కార్యక్రమాలను వారు ఖండించారు. వారికి న్యాయం కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి కాని ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడకూడదన్నారు. హైకోర్టు ఎదుట న్యాయవాదులు రౌడిల్లా వ్యవహరిస్తున్నారని వైజాగ్ లాయర్లు విమర్శించారు. వారిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటప్పుడే మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications