హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ వినాయకుడికి ముఖ్యమంత్రి రోశయ్య పూజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఖైరతాబాద్ భారీ వినాయకుడికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి ఖైరతాబాద్ చేరుకొని పూజలు విర్వహించారు. ముఖ్యమంత్రితో పాటుగా హోంమంత్రి సబితారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా పూజలు నిర్వహించారు.

హైదరాబాదులో ప్రశాంతతను కాపాడాలని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X