ఎమ్మార్ పై అక్రమాలపై సీబీఐ విచారణ: వి హనుమంతరావు

కాంగ్రెసు లోని ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎమ్మార్ కుంభకోణాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, లేకుంటే అక్రమాలలో వారికీ భాగస్వామ్యం ఉందని ప్రజలు అనుకునే అవకాశాలున్నాయని కాబట్టి కాంగ్రెసు వారంతా సిబిఐ విచారశకు అనుకూలంగా ఉండాలని సూచించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పార్టీ సమావేశంలో అన్ని అక్రమాలపై స్పందించి కేవలం ఎమ్మార్ పైనే స్పందించక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.
ఎమ్మార్ కుంభకోణంలో అక్రమాలు భారీగా ఉన్నందున, ఎపీఐఐసీ లోని వారు మాజీ అధికారులు అక్రమాలకు పాల్పడే అవకాశమున్నందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏపీఐఐసి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోవటం సమంజసం కాదన్నారు. ఈ కుంభకోణంలో టీడీపీ ఉందా, కాంగ్రెసు ఉందా బయటికి రావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications