హైదరాబాదుతోనే యుగాంతమంటూ సీమాంధ్ర మీడియావి కట్టుకథలా?

2012లో యుగాంతం జరుగుతుందని, ఆ యుగాంతం హైదరాబాదుతోనే ప్రారంభమవుతుందని వ్యాఖ్యానాలు జోడించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఆ రాష్ట్రానికి హైదరాబాదు గుండె కాయవంటిదని తెలంగాణవాదులు వాదిస్తున్న తరుణంలో హైదరాబాదీలను ఆందోళనకు గురిచేయడానికి ఈ వార్తాకథనాలు ప్రసారం చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుపై సీమాంధ్ర మీడియావి కట్టుకథలంటూ రాజ్ న్యూస్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాదు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతమని వ్యాఖ్యానించింది. హైదరాబాదుకు టోర్నడోలు, భూకంపాలు తాకవని చెప్పింది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాదును వరదలు తప్ప మరోటి ముంచెత్తిన దాఖలాలు ఇప్పటి వరకు లేవనే విషయం అందరికీ తెలిసిందే.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications