వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండదన్న మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. కావూరి సాంబశివ రావు కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనకన్నా జూనియర్లకు మంత్రి పదవులు వచ్చాయని ఆయన ఆ మధ్య కాలంలో ఓసారి అన్నారు. కాగా, వి హనుమంతరావు, కె కేశవరావు వంటి పలువురు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
పురంధేశ్వరి కాంగ్రెసు మంత్రివర్గ విస్తరణ సోనియా గాందీ న్యూఢిల్లీ purandeswari congress cabinet expansion sonia gandhi new delhi
Story first published: Wednesday, November 3, 2010, 16:41 [IST]