భారత్ సాహసం ప్రపంచానికి తెలిసి వచ్చింది: బరాక్ ఒబామా

భిన్న మతాలవారు కలిసి జీవిస్తున్న భారతదేశాన్ని నైతికంగా దెబ్బ తీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో తాము భారత్ కు బాసటగా నిలుస్తామని ఆయన అన్నారు. మతప్రాతిపదికగా ప్రజలను విడదీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని ఆయన అన్నారు. ఒబామా, మిషెల్లీ తాజ్ హోటల్ విజిటర్స్ పుస్తకంలో సంతకాలు చేశారు. భారత ప్రజల శక్తికి తాజ్ హోటల్ నిదర్శనమని ఆయన అన్నారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications