భారత్ సాహసం ప్రపంచానికి తెలిసి వచ్చింది: బరాక్ ఒబామా

భిన్న మతాలవారు కలిసి జీవిస్తున్న భారతదేశాన్ని నైతికంగా దెబ్బ తీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో తాము భారత్ కు బాసటగా నిలుస్తామని ఆయన అన్నారు. మతప్రాతిపదికగా ప్రజలను విడదీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని ఆయన అన్నారు. ఒబామా, మిషెల్లీ తాజ్ హోటల్ విజిటర్స్ పుస్తకంలో సంతకాలు చేశారు. భారత ప్రజల శక్తికి తాజ్ హోటల్ నిదర్శనమని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications