తిరుపతి కాంగ్రెసు ఆఫీసుపై జగన్ వర్గం కాంగ్రెసు నాయకుల దాడి!

కాగా బుధవారం చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ(పిసిసి)కి బుధవారం తెలిపింది. కంతేటి సత్యనారాయణ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర కమిటీకి తన నివేదికను అందజేసింది. చెవిరెడ్డి తనకు షోకాజ్ అందిన తర్వాత పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయి తన వాదనను వినిపించాడు. అయితే చెవిరెడ్డి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి లేడని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications