కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ఫైనాన్షియర్: చెరలోనే మరొకతను
ప్రజల నుంచి వడ్డీలు ఎక్కువగా లాగుతున్నారని ఆరోపిస్తూ తాము మావోయిస్టులమంటూ కొంత మంది ఇద్దరు ఫైనాన్షియర్లను కిడ్నాప్ చేశారు. లావాదేవీలు ఆపాలని ఆ ఫైనాన్షియర్లను కిడ్నాపర్లు హెచ్చరించారు. కిడ్నాప్ చేసినవారు మావోయిస్టులా, మరెవరైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ సుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నారు.
Comments
Story first published: Friday, November 12, 2010, 11:50 [IST]