కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోకి చిరంజీవి నో ఎంట్రీ

తాజా రాజకీయ పరిణామాలను తమ పార్టీ అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ వైఖరిపై కార్యకర్తలకు స్పష్టత ఇచ్చేందుకు నాయకులను సంసిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 4,5,6 తేదీల్లో పార్టీ శిక్షణా శిబిరాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తామని ఆయన చెప్పారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications