రైతుల కోసమే చంద్రబాబునాయుడి దీక్ష: జగన్ వర్గం గోనె ప్రకాశరావు

దివంగత వైఎస్ పై మంత్రి బొత్స ఇప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఏమీ మాట్లడాని బొత్స ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదన్నారు. బొత్స రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బొత్స వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మానివేసి ప్రజల సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి ఆలోచించాలని చెప్పారు. రైతు సమస్యల కోసం ఎవరు దీక్షలు చేసిన తప్పు పట్టాల్సిన పని లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి దీక్ష అయినా, వైఎస్ జగన్ దీక్షను అయినా తప్పు పట్టాల్సిన పని లేదు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications