మూడేళ్ల తర్వాత అధికారం, ముప్పై ఏళ్లు పాలిస్తా: వైయస్ జగన్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన అవే విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని స్వార్థ రాజకీయాల కోసం చీల్చారని ఆయన విమర్శించారు. తాను ఏ విధంగా మనస్తాపం చెందింది, ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చింది ఆయన వివరించారు. సోనియా గాంధీ తన కుటుంబాన్ని చీల్చడానికి కూడా వెనకాడలేదని, దాంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన చెప్పారు. వైయస్సార్ మరణించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఆయన మరోసారి వివరించారు. తన వర్గం వారిని అణచేయడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications