మూడేళ్ల తర్వాత అధికారం, ముప్పై ఏళ్లు పాలిస్తా: వైయస్ జగన్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన అవే విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని స్వార్థ రాజకీయాల కోసం చీల్చారని ఆయన విమర్శించారు. తాను ఏ విధంగా మనస్తాపం చెందింది, ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చింది ఆయన వివరించారు. సోనియా గాంధీ తన కుటుంబాన్ని చీల్చడానికి కూడా వెనకాడలేదని, దాంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన చెప్పారు. వైయస్సార్ మరణించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఆయన మరోసారి వివరించారు. తన వర్గం వారిని అణచేయడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications