బొత్స సత్యనారాయణను నిలువరించిన వైయస్ జగన్ సాక్షి డైలీ

''2009 లో ప్రమాణ స్వీకారం రోజున 9 గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై ఆనాడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంతకం చేశారు. ఆ ఖరీఫ్ నుంచి అమలు చేస్తామన్నారు. కానీ అమలు చేయలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాక, విద్యుత్ ఉత్పాదన పెరిగాక అమలుచేద్దామన్నారు. ఆర్థికమాంద్యం, ఖజానా పరిస్థితిని పరిశీలించి వెసులుబాటుకు అవకాశాలపై అధికారులను అధ్యయనం చేయమన్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వైఎస్ మాతో చెప్పారు. వైఎస్ నిర్ణయాల్లో మేమంతా భాగస్వాములం. నేను ఒకటి చెప్తే 'సాక్షి" మరో విధంగా అర్థం చే సుకొని నన్ను కించపరిచే విధంగా వ్యవహరించింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు"" అని బొత్స సత్యనారాయణ వివరించారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications