దీక్ష విరమణపై మొండికేస్తున్న చంద్రబాబు: బాలయ్య పరామర్శ

చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆరుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు నిమ్స్ డైరక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించటంతోపాటు ఆరు గంటలకు ఓ సారి వైద్య పరీక్షలు చేస్తున్నామని రమేష్ తెలిపారు. ఘనాహారం తీసుకోకుండా ఎక్కువసేపు దీక్ష కొనసాగించటం మంచిది కాదని ఆయన అన్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం క్షీణించిందని నిమ్స్ వైద్యులు తెలిపారు. దీక్ష కొనసాగించినా కనీసం ఫ్లూయిడ్స్ తీసుకోవాలని తాము కోరామని అందుకు కూడా ఆయన నిరాకరించారని వైద్యులు తెలిపారు.
నిమ్స్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి ఆయనకు మద్దతు తెలిపేందుకు ఈరోజు నిజామాబాద్నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చారు. వీరంతా నిమ్స్ వద్దకు రాగా వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసులతో వాగ్వాదం అనంతరం వారు నిమ్స్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రతి నిముషం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications