రాడియా లింక్: మాజీ సిజెఐ కెజి బాలకృష్ణన్ కు మరిన్ని చిక్కులు

సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ప్రదీప్ దుబాయ్ ఏడు సార్లు వెళ్లినట్లు, ఎన్నారై వాణిజ్యవేత్తతో సంప్రదింపులు జరిపినట్లు ఆ జర్నలిస్టు ఆరోపించారు. ఆర్ఐఎల్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు 2010 మే 7వ తేదీన తీర్పు ఇవ్వడంతో అంబానీ సోదరుల మధ్య గల మూడున్నరేళ్ల వివాదం ముగిసింది. నీరా రాడియా సంభాషణల టేపుల్లో ఈ విషయం కూడా ఉంది. ఎస్ఎన్సి - లావలీన్ కేసులో సిపిఎం నాయకుడు పినరయ్ విజయన్ కు ఊరట కలిగించడంలో బాలకృష్ణన్ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఢిల్లీ జర్నలిస్టు ఆరోపణల్లో ఆ వివరాలు కూడా ఉన్నాయి.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications