వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6న సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలకు చిదంబరం ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి చిదంబరానికి సమర్పించిన అనంతరం ఆయన రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 8 పార్టీలను చర్చలకు ఆహ్వానించారు. ఒక్కో పార్టీనుండి ఇద్దరిని చిదంబరం ఆహ్వానించారు. జనవరి 6వ తేదీన ఉదయం 11 గంటలకు అన్ని ముఖ్యమైన పార్టీలతో ఆయన భేటీ కానున్నారు.

కాంగ్రెస్ పార్టీనుండి కావూరి సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీనుండి కిషన్ రెడ్డి, హరిబాబు, తెలుగుదేశం పార్టీనుండి రేవూరి ప్రకాశ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, ప్రజారాజ్యం నుండి చిరంజీవి, రామచంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర సమితినుండి కె చంద్రశేఖరరావు, జయశంకర్, సిపిఐ నుండి నారాయణ, గుండా మల్లేషం, సిపిఎం నుండి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X