వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
6న సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలకు చిదంబరం ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీనుండి కావూరి సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీనుండి కిషన్ రెడ్డి, హరిబాబు, తెలుగుదేశం పార్టీనుండి రేవూరి ప్రకాశ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, ప్రజారాజ్యం నుండి చిరంజీవి, రామచంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర సమితినుండి కె చంద్రశేఖరరావు, జయశంకర్, సిపిఐ నుండి నారాయణ, గుండా మల్లేషం, సిపిఎం నుండి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
Comments
చిదంబరం శ్రీకృష్ణ కమిటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం న్యూఢిల్లీ chidambaram srikrishna committee congress bharatiya janata party telugudesam new delhi
Story first published: Thursday, December 30, 2010, 17:20 [IST]