హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదులపై టెక్నాలజీ నిఘా: ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఖాకీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Phones tapping
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాదుల హవాను అడ్డుకోవడానికి ప్రభుత్వం వారిపై టెక్నాలజీని ప్రయోగిస్తుంది. ఖాకీలు పలువురు తెలంగాణవాదులపై నిఘా ఉంచారు. వారి సెల్‌ఫోన్‌లను ట్యాప్ చేసి వారు ఏమీ మాట్లాడుకుంటున్నారు. వారి తదుపరి కార్యాచరణ ఏమిటి అనే విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ కారణంగానే పలువురు నేతలను, పలువురు విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాదాపు 1100 మంది ముఖ్య తెలంగాణ నేతల ఫోన్‌లను పోలీసులు ట్యాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, విద్యార్థుల జెఏసి నాయకులపై పోలీసులు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులు అనుకున్న ప్రతి నాయకుల ఫోన్‌లను పోలీసులు వింటున్నట్టుగా తెలుస్తోంది. దీనిద్వారా పది జిల్లాల్లో తెలంగాణకు ముఖ్య మద్దతుదారులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X