తెలంగాణవాదులపై టెక్నాలజీ నిఘా: ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఖాకీలు
దాదాపు 1100 మంది ముఖ్య తెలంగాణ నేతల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, విద్యార్థుల జెఏసి నాయకులపై పోలీసులు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులు అనుకున్న ప్రతి నాయకుల ఫోన్లను పోలీసులు వింటున్నట్టుగా తెలుస్తోంది. దీనిద్వారా పది జిల్లాల్లో తెలంగాణకు ముఖ్య మద్దతుదారులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Comments