ఉస్మానియాలో మళ్లీ ఉద్రిక్తత: ర్యాలీగా వస్తున్న విద్యార్థులపై కాల్పులు!
బయటకు వెళతామన్న విద్యార్థులను పోలీసులు అడ్డగించారు. దీంతో ఎన్సీసీ గేటు వద్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట బాష్పవాయువు ప్రయోగించారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. కాగా గురువారం పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రవికుమార్తో పాటు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ osmania university students telangana srikrishna committee hyderabad
Story first published: Friday, January 7, 2011, 14:38 [IST]