ఫిబ్రవరి రెండో వారంలో వైయస్ జగన్ పార్టీ, మూడు తేదీలు పరిశీలన
వైయస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఓదార్పు యాత్ర జరుగుతుంది. ఆ తర్వాత 22వ తే్దీన విశాఖపట్నంలో ఆయన ఒక్క రోజు జనదీక్ష చేపడతారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాల వైఫల్యానికి వ్యతిరేకంగా ఆయన ఈ జనదీక్ష చేపడుతున్నారు. ఆ తర్వాత పార్టీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభిస్తారని అంటున్నారు.
Comments
వైయస్ జగన్ కొత్త పార్టీ విశాఖపట్నం ఓదార్పు యాత్ర హైదరాబాద్ ys jagan new party visakhapatnam odarpu yatra hyderabad
Story first published: Thursday, January 20, 2011, 17:58 [IST]