సమైక్యాంధ్రపై నిలదీసిన వ్యక్తిపై చేయి చేసుకున్న ఎంపీ లగడపాటి
తనను నిలదీసిన వ్యక్తిపై లగడపాటి ఆయన కాలర్ పట్టుకుని పక్కకు గెంటివేశారు. ఆయన అనుచరులు ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం అశోక్ను అక్కడినుండి గెంటివేశారు. కాగా ఆయన వ్యాఖ్యలతో విభేదించిన లగడపాటి రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా వ్యాపారాలు ఉంటాయని చెప్పారు.
Comments
లగడపాటి రాజగోపాల్ సమైక్యాంధ్ర రచ్చబండ విజయవాడ lagadapati rajagopal united andhra racha banda vijayawada
Story first published: Monday, January 24, 2011, 14:39 [IST]