అక్కినేని నాగేశ్వర రావుకు పద్మవిభూషణ్, గగన్ నారంగ్కు పద్మశ్రీ

హైదరాబాద్కు చెందిన క్రీడాకారుడు గగన్ నారంగ్కు పద్మశ్రీ అవార్డు లభించింది. క్రికెటర్ వివియస్ లక్ష్మణ్కు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఉషా ఉతప్నకు పద్మశ్రీ అవార్డు లభించింది. కాగా, ఇర్పాన్ ఖాన్, కాజోల్, టబూలకు పద్మశ్రీ లభించింది. బ్రజేష్ మిశ్రా, కృష్ణ పూనియాలకు పద్మశ్రీ లభించింది. కేల్కర్, అజీమ్ ప్రేమ్జీలకు పద్మ విభూషణ్ లభించింది. శ్యామ్ శరన్కు పద్మభూషణ్ లభించింది. సంగీత దర్శకుడు ఖయ్యూంకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. కపిల వాత్సాయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ముగ్గురు తెలుగువారికి పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications