సంతకానికి మాజీ ఎంపీ జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నిరాకరణ

జగన్ వర్గం తరఫున కూడా పలువురు శాసనమండలికి పోటీ చేసేందుకు రంగంలోకి దిగిన నేపథ్యంలో జగన్ వర్గం నేతలు కాంగ్రెసు అభ్యర్థులను సమర్థించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఏలూరు నుండి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మేక శేషుబాబు జగన్ వర్గం తరఫున శాసనసమండలి ఎన్నికలలో బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో వైయస్ జగన్ వర్గం పోటీకి దిగుతోంది.












Click it and Unblock the Notifications