గీత దాటిన నేతలపై చర్యలు ఉంటాయి: క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి

కాగా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ తీరును మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజమండ్రిలో తప్పుపట్టారు. ఆయన తీరు సరికాదని విమర్శించారు. రాష్ట్రం నుండి ఆయనను రెండు సార్లు రాజ్యసభకు పంపినా ఆయనకు రాష్ట్రంపై కృతజ్ఞత లేదన్నారు. ఆయన తీరు బాధాకరమన్నారు. ఆయన వెంటనే స్పందించి పోలవరానికి జాతీయ హోదా రావడానికి ప్రయత్నాలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications