విశాఖలో వైయస్ జగన్ కారు ఎక్కిన కేంద్రమంత్రి పురంధేశ్వరి

దీంతో కాంగ్రెసు కార్యకర్తలు మేడం ఇది మన కారు కాదు జగన్ కారు అని చెప్పడంతో ఆమె వెంటనే తేరుకొని కారు దిగి తన కారులోకి వెళ్లి కూర్చుంది. సోమవారం జగన్ విజయనగరం జిల్లా ఓదార్పు ప్రారంభమైంది. దీంతో అక్కడ జగన్ కారు ఉంది. ఓదార్పు యాత్రలో పాల్గొనడానికి వచ్చిన వైయస్ జగన్కు విశాఖపట్నం విమానాశ్రయంలో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, కాంగ్రెసు శాసనసభ్యుడు బాబూరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతం చెప్పారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications