వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయి వైయస్పై బురద చల్లుతున్నాయి: జగన్
వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారని, మనం బతికి ఉండగా ఎంత మంది జైజైలు కొట్టారనేది ముఖ్యం కాదనీ మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచిపోయామనేది ముఖ్యమని చెబుతూ ఉండేవారని, ఆ మాటలే శ్రీరామరక్షగా తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కూడదని చెప్పేవారమని, ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.
Comments
ys jagan vijayanagaram odarpu yatra ysr congress వైయస్ జగన్ విజయనగరం ఓదార్పు యాత్ర వైయస్సార్ కాంగ్రెసు
English summary
YSR Congress leader YS Jagan lashed out at TDP and Congress for making allegations against YS Rajasekhar Reddy. He said that Congress and TDP colluded to tarnish YSR image.
Story first published: Monday, March 28, 2011, 17:51 [IST]