వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి రెండో స్థానం, కాంగ్రెసుకు, బాబుకు బుద్ధి చెప్తారు: గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: కడప ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రెండో స్థానం వస్తుందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశ్ రావు ఆదివారం అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. జగన్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెసు పార్టీ అందరికంటే వెనుక పడుతుందని అన్నారు.

మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకాందరెడ్డిల రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించాలని గోనె డిమాండ్ చేశారు. లేదంటే కడప, పులివెందుల ఉప ఎన్నికలలో మంత్రుల హోదాలో వారు అక్రమాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

English summary
YSR Congress party leader Gone Prakash Rao said today that Telugudesam will get secong place in Kadapa election. He demanced CM Kirankumar Reddy to accept Ministers YS Viveka and DL Ravindra Reddy resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X