వైయస్సే సాధించలేదు, జగన్ మెజార్టీ సాధిస్తారా!: ఆనం వివేకానంద రెడ్డి
జగనే కాంగ్రెసు ఓట్లను కొల్లగొట్టడానికి రవీంద్రారెడ్డి పేరుతో డమ్మీ అభ్యర్థులను వేయించారని ఆరోపించారు. ఏజెంట్ల కోసమే జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెసుకున్న అభిమానాన్ని ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోని ప్రతి కార్యకర్త వైయస్ను అభిమానిస్తారని అన్నారు.
anam vivekananda reddy ys jagan dl ravindra reddy Pulivendula kadapa hyderabad ఆనం వివేకానంద రెడ్డి వైయస్ జగన్ డిఎల్ రవీంద్రా రెడ్డి పులివెందుల కడప హైదరాబాద్
English summary
Nellore MLA Anam Vivekananda Reddy said today that even late YSR also not get 3lack majority in election. He condemned congress hand in dummy candidates.
Story first published: Tuesday, April 19, 2011, 14:15 [IST]