గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపికి చివరి కాంగ్రెసు ముఖ్యమంత్రి కిరణ్ : బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసనసభ్యులు జి.కిషన్ రెడ్డి మంగళవారం గుంటూరులో వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులపై ఇప్పటి వరకు పట్టు సాధించలేక పోయారన్నారు. కిరణ్ తన ఛాంబర్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇన్నాళ్లు అయినా మంత్రులపై, ప్రభుత్వంపై పట్టు సాధించక పోవడం విచారకరమన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయయని ఆరోపించారు. ప్రభుత్వం శాంతిభద్రతలు రక్షించడంలో విఫలమయిందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు శాఖపై పట్టు సాధించలేక పోయారని ఆరోపించారు.

English summary
BJP state president G.Kishan Reddy said today that Kiran Kumar Reddy is lost CM for Congress in AP. He accused government work system. He blamed Home Minister Sabitha Reddy for law and order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X