వైయస్ ఫోటోతో రాజ్యాధికారమే జగన్ లక్ష్యం: టిజి వెంకటేష్

కాగా కడప, పులివెందుల ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రుల గురించి టిడిపి కడప పార్లమెంటు అభ్యర్థి మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకనిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కలిసి కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications