బాబా పరిస్థితి ఆందోళనకరమే: ప్రత్యక్షంగా చూసిన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి

కాగా మంగళవారం సాయంత్రం నుండి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి పూట పూటకు విషమిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మంత్రి రఘువీరా రెడ్డి సైతం బాబా ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో ప్రశాంతి నిలయం వద్ద వెయ్యి మంది పోలీసులను పహారా ఉంచారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టపర్తి వెళ్లనున్నారు. రేపు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications