ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చిరంజీవిపై ఒత్తిడి ఉంది: వంగా గీత

అప్పుడు సమావేశాలకు హాజరు కాకుండా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఇన్నాళ్లుగా చెప్పకుండా ఇప్పుడు తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగానే విలీనం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జగన్తో వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీలో మెజార్టీ సభ్యులు కోరుతున్నారని ఆమె చెప్పారు. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications