ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్సార్ లాగే అరుణాచల్ సిఎం ఖండు మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి బయలుదేరిన గంట లోపే సంకేతాలు అందడం ఆగిపోయింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత 24 గంటలకు విషాద వార్త తెలిసింది. హెలికాప్టర్ దట్టమైన నల్లమల అడవుల్లో కూలిపోయి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి కూడా ఏ విధమైన పాఠాలు నేర్చుకోలేదని ఖండు సంఘటన తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications