పాక్కు 50 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాను సమర్పించిన ఇండియా
జాబితాలో హఫీజ్ పేరు మొదటి స్థానంలో ఉండగా, దావూద్ పేరు ఎనిమిదో స్థానంలో ఉంది. 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కూడా ఉన్నాడు. ఈ జాబితా ఇలా ఉంది.
హఫీజ్ మొహ్మద్ సయీద్, సజ్జాద్ మజీద్, సయ్యద్ హసీం అబ్దుర్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్, ఇల్యాస్ కాశ్మీరీ, రషీద్ అబ్దుల్లా, మేజర్ సమీర్ అలీ, దావూద్ ఇబ్రహీం, మెమెన్ ఇబ్రహీం, చోటా షకీల్, మెమెన్ అబ్దుల్ రజాక్, అనీస్ ఇబ్రహీం, అన్వర్ అహ్మద్ హజీ జమాల్, మొహ్మద్ దోశా, జావేద్ చిక్నా, సలీం అబ్దుల్ ఘాజీ, రియాజ్ ఖత్రీ, మునాఫ్ హలారీ, మొహ్మద్ సలీం ముజాహిద్, ఖాన్ బషీర్ అహ్మద్, యాకూబ్ యేదా ఖాన్, మొహ్మద్ మెమెన్, ఇర్ఫాన్ ఛౌగులే, ఫిరోజ్ రషీద్ ఖాన్, అలీ మూసా, సాగారి అలీ షేక్, అఫ్తాబ్ బక్తి, మౌలానా మొహ్మద్ మసూద్ అజర్, సలావుద్దీన్, ఆజం చీమా, సయ్యద్ జబియుద్దీన్ జాబి, ఇబ్రాహిం అథర్, ఆజర్ యూసుఫ్, జహుర్ ఇబ్రహీం మిస్త్రీ, అక్తర్ సయ్యద్, మొహ్మద్ షకీర్, రవూఫ్ అబ్దుల్, అమానుల్లా ఖాన్, సుఫియన్ ముఫ్తీ, నాచన్ అక్మల్, పఠాన్ యాకూబ్ ఖాన్, సిఎఎం బషీర్, లఖ్బీర్ సింగ్ రోడ్, పరంజిత్ సింగ్ పమ్మా, రంజిత్ సింగ్, వాధవా సింగ్, అబు హంజా, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అమీర్ రజా ఖాన్.