నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ముఖ్యమంత్రి ఈ నెల 23వ తేదీన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులను, నాయకులను కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశాలకు ఎజెండా ఏమీ ఉండదని, మీలో నేను ఒక్కడిని అనే విషయాన్ని వారికి చేరవేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని చెబుతున్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం తర్వాత మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటారని, శాఖలను మారుస్తారని, తద్వారా మంత్రుల్లో శాఖల కేటాయింపుపై ఉన్న అసంతృప్తిని తొలగిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటనలో ముఖ్యమంత్రిని సమర్థించినవారు ఆజాద్కు కనిపించలేదని చెబుతున్నారు. పెట్టారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications