నారా లోకేష్ నాయకత్వంపై చిత్తూరు నేతల రహస్య అభిప్రాయ సేకరణ
నారా లోకేష్ వ్యవహారంపై జిల్లా పార్టీ సమావేశంలో గందరగోళం సృష్టించవద్దని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహదేవ నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నాయకులను హెచ్చరించారు. నారా లోకేష్ వ్యవహారం రాష్ట్ర పార్టీలో వారసత్వ పోరు వివాదాన్ని ముందుకు తెస్తుండడంతో చిత్తూరు జిల్లా నాయకత్వం ఇరకాటంలో పడింది. అయితే, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందనే సాకుతో నారా లోకేష్ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి అవకాశాలున్నాయని అంటున్నారు.
Comments
English summary
Telugudesam Chittoor district unit leadership is taking the opinions of Chandragiri assembly segment leaders.
Story first published: Tuesday, May 24, 2011, 13:58 [IST]