తెలంగాణ కేంద్రానికి వదిలేస్తే చంద్రబాబు ఎందుకు: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం ఇప్పుడు నాయకుల చేతుల్లో లేదన్నారు. అది ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఉద్యమంలోకి రాని నేతలను ప్రజలే శిక్షిస్తారని హెచ్చరించారు. త్వరలో అన్ని పార్టీలతో కలిసి భేటీ నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ కోసం తాను పార్టీ జెండానే పక్కన పెట్టానన్నారు. పార్టీ తనను పక్కన పెట్టాలని చూస్తే తాను పార్టీ అధినేతనే ధిక్కరించానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం దేనినైనా వదులుకోవడానికి సిద్ధం అని ప్రకటించారు. తెలంగాణపై మహానాడు తీర్మానం చూస్తే టిడిపి తప్పించుకునే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications