మొండికేసిన ఎన్డి తివారీ, రక్త నమూనాలకు నిరాకరణ

పితృత్వం కేసులో రక్త నమూనాలు ఇవ్వడానికి కోర్టుకు రావాలని హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ దీపక్ గార్గ్ గతవారం తివారీని ఆదేశించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి కోర్టుకు రావాలని కోర్టు రోహిత్ శేఖర్ను, అతని తల్లి ఉజ్వల శర్మను కూడా ఆదేశించింది. డిఎన్ఎ పరీక్షలు హైదరాబాదులోని డిఎన్ఎ, ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ సెంటర్లో జరగాల్సి ఉంది.












Click it and Unblock the Notifications