ముంబై దాడుల ప్రధాన అనుమానితుడు ఇలియాస్ కాశ్మీరీ హతం

ద్రోన్ ద్వారా రెండేసి క్షిపిణులను కొద్దిపాటి విరామంతో ప్రయోగించినట్లు బిబిసి ఉర్దూ చానెల్ తెలిపింది. ద్రోన్ దాడుల్లో కాశ్మీరీతో పాటు తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ద్రోన్ దాడులు జరిగిన విషయాన్ని పెషావర్ అధికార వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే, మృతుల్లో కాశ్మీరీ ఉన్నట్లు స్పష్టం చేయడం లేదు. మృతులు పంజాబీ తాలిబన్ ఉగ్రవాదులని చెబుతున్నారు.
కాశ్మీరీ పది రోజుల క్రితం ఖైబర్ గిరిజన ప్రాంతం నుంచి వానా వచ్చినట్లు తెలుపుతున్నారు. కాశ్మీరీ మృతిపై ముల్తాన్లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీని అడగ్గా తనకు సమాచారం లేదని సమాధానమిచ్చారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications