సుప్రీంకోర్టులో కనిమొళి బెయిల్ పిటిషన్, జైలు నుంచి విముక్తికి తంటాలు

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో వారిద్దరిని సిబిఐ సహ నిందితులుగా చేర్చింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వారిద్దరు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ, ధన ప్రాబల్యం కారణంగా కనిమొళి, శరద్ కుమార్ సాక్ష్యాలను తారుమారు చేయగలరని, సాక్షులను ప్రభావితం చేయగలరని భావించి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.












Click it and Unblock the Notifications