నోటీసులకు సమాధానం చెబుతాం, చట్టం తన పని తాను చేస్తుంది: రత్నాకర్

చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. కాగా ఎల్లుండి లోగా ఆస్తులు వెల్లడించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తాము అందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు, ప్రభుత్వానికి అన్ని వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. లీగల్ నోటీసులకు కూడా సమాధానం చెబుతామని అన్నారు. కాగా భక్తులు ట్రస్టుపై వస్తున్న వార్తలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. భక్తుల అనుమానాలు నివృత్తి చేస్తామని అన్నారు.
More From
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications