హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో దారిపై కొట్టుకున్న కాంగ్రెసు, టిఆర్ఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayini Narasimha Reddy
హైదరాబాద్: రాజధాని నగరంలో మెట్రో చిచ్చు రగులుతోంది. మెట్రో రగిల్చిన చిచ్చు కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లపై టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు కాంగ్రెసు కార్యకర్తలు శుక్రవారం నాయిని దిష్టిబొమ్మను దగ్ధం చే కాంగ్రెసు కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నాయిని దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెసు కార్యకర్తల ప్రయత్నాన్ని టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్, కాంగ్రెసు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. అది కాస్త ముదిరి ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అదుపు చేశారు. కాగా ఇటీవల మెట్రో రైలు నిర్మిస్తే ఊరుకునేది లేదని టిఆర్ఎస్ అధ్యక్షుడు హెచ్చరించడం, దానికి మంత్రులు దానం, ముఖేష్ అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే.

English summary
Tension take place between Congress and TRS today at Koti centre. Congress was tried for burnt effigy of Nayini TRS obstructed them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X