మెట్రో దారిపై కొట్టుకున్న కాంగ్రెసు, టిఆర్ఎస్
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్, కాంగ్రెసు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. అది కాస్త ముదిరి ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అదుపు చేశారు. కాగా ఇటీవల మెట్రో రైలు నిర్మిస్తే ఊరుకునేది లేదని టిఆర్ఎస్ అధ్యక్షుడు హెచ్చరించడం, దానికి మంత్రులు దానం, ముఖేష్ అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Comments
nayini narasimha reddy mukesh goud danam nagender telangana hyderabad నాయిని నరసింహారెడ్డి ముఖేష్ గౌడ్ దానం నాగేందర్ తెలంగాణ హైదరాబాద్
English summary
Tension take place between Congress and TRS today at Koti centre. Congress was tried for burnt effigy of Nayini TRS obstructed them.
Story first published: Friday, July 1, 2011, 12:56 [IST]