వైయస్ జగన్ను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి డిఎల్

కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామా వ్యవహారం రెండుమూడు రోజుల్లో తేలుతుందన్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని అధిష్టానానికి చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. విశాఖ మన్యంలో విషజ్వరాలు నిజమే అని అన్నారు. కేంద్రం నుండి 10 లక్షల దోమతెరలు అడిగామని కేంద్రం అందుకు సమ్మతించిందన్నారు. ఏజెన్సీలో మౌలికా వైద్య సదుపాయాల కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. 104, 108లను ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications