వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బహిష్కరిస్తాం: మీడియాకు టి-కాంగ్రెసు హెచ్చరిక
కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో జరిగిన సమావేశంలో టి-కాంగ్రెసు ఐదు తీర్మానాలు చేసింది. అవి... తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలు వెనక్కి తీసుకోరాదు. రాజీనామాలు చేసిన అందరు ప్రజాప్రతినిధులు 48 గంటల దీక్షలో పాల్గొనాలి. విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ ఉద్యమం ఐక్యంగా చేయాలి. ఉద్యమాన్ని కించపరుస్తూ వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి.
Comments
English summary
Telangana congress leaders warned media today after their meeting. They blamed that media broadcosting wrong news.
Story first published: Monday, July 11, 2011, 17:33 [IST]