వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని ఆదేశాలు డోంట్ కేర్ అన్న మంత్రి ముకుల్
అసోంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాల్సిందిగా ప్రధాని ముకుల్ను ఆహ్వానించారు. అయితే తాను వెళ్లనని నిక్కచ్చిగా చెప్పారని సమాచారం. అవసరమైతేనే వెళతానని చెప్పారంట. అంతేకాదు తాను ప్రమాద స్థలికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నానని ఎలా వెళ్లగలనని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట. సంబంధింత అధికారులు వెళతారని ప్రధానికి ఉచిత సలహాలు ఇచ్చారంట. ముకుల్ రాయ్ తీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
Comments
English summary
Railway minister Mukul Rai neglects prime minister Manmohan Singh urge that to go assam accident place.
Story first published: Monday, July 11, 2011, 19:12 [IST]