తెలంగాణపై తేల్చేయండి, జగన్కు ఊచలు: టిడిపి

దేశంలోనే అతిపెద్ద రాజకీయ దోపిడీదారుడు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు దుయ్యబట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వైయస్ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్కు ఊచలు లెక్కబెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications