తెలంగాణపై తేల్చేయండి, జగన్కు ఊచలు: టిడిపి

దేశంలోనే అతిపెద్ద రాజకీయ దోపిడీదారుడు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు దుయ్యబట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వైయస్ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్కు ఊచలు లెక్కబెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications