జగన్ ఆస్తులు హైకోర్టుకు మిస్టరీ: ఆనం వివేకా

తెలంగాణ విషయంలో సమైక్యవాదులకు సహనం అవసరమన్నారు. తెలంగాణ విషయంలో టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎంతగా రెచ్చగొట్టినా తాము రెచ్చిపోమని అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు ఆవేశంలో ఎన్ని మాటలైనా అంటారని సీమాంధ్రులు సంయమనం పాటించాలని సూచించారు.












Click it and Unblock the Notifications