'టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఎదుట డాన్సుల వెనుక కుట్ర'

కాగా శుక్రవారం టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై హైకోర్టు సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించడాన్ని స్వాగతించారు. పొరుగు రాష్ట్రాలలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పోలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications