వల్లభనేని వంశీ, దేవినేని ఉమ పక్కపక్కన కూర్చున్నారు

తమ మధ్య ఎలాంటి వివాదం లేదని ఇద్దరం కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వంశీ ప్రకటించారు. ఆ తర్వాత శుక్రవారం ప్రభుత్వం పెంచిన ఆర్టీసి ధరలకు నిరసన తెలిపేందుకు విజయవాడలో బస్సు డిపోల ముందు టిడిపి, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వంశీ, దేవినేని ఉమ పక్క పక్కనే కూర్చుని ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. ప్రభుత్వం అన్ని ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇటీవలె పెట్రోలు, డిజిల్, కిరోసిన ధరలు పెంచారని విమర్శించారు.












Click it and Unblock the Notifications