బలవంతపు ఆధిపత్యానికి సమైక్యవాదం: కోదండరామ్

పెనుగంచిప్రోలులో తెలంగాణవారిపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ ఖండించారు. అటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యత సీమాంధ్ర పాలకులదేనని ఆయన అన్నారు. తెలంగాణలో వేలాది మంది సీమాంధ్ర ప్రజలు నివసిస్తున్నారని, వారిపై దాడులు చేయబోమని ఆయన అన్నారు. తమపై బురదచల్లడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉద్యోగ సంఘాలు సమావేశమై సమ్మె ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. సకల జనుల సమ్మెతో తాము కలిసి సాగుతామని ఆయన చెప్పారు. కాగా, తెలంగాణ మెడికల్ జెఎసి సమ్మె నోటీసు ఇచ్చింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications