వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి సమైక్యాంధ్ర సెగ, అడ్డుకున్న విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి విశాఖపట్నంలో సమైక్యాంధ్ర సెగ తగలింది. శనివారం ఉదయం ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటు వారు డిమాండ్ చేశారు.

విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో ఏసీపీ కృష్ణమూర్తి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

English summary
Students tried obstruct Union Minister Daggubati Purandeswari demanding her resignations for united Andhra cause at Vishaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X